ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌కు సైబర్ వేధింపులు

ABN, First Publish Date - 2020-12-30T21:13:30+05:30

ప్రజా ప్రతినిధులకు కూడా సైబర్ వేధింపులు తప్పడం లేదు. వెంగళరావునగర్ కార్పొరేటర్‌ దేదీప్యపై అభ్యంతరకర వీడియోలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రజా ప్రతినిధులకు కూడా సైబర్ వేధింపులు తప్పడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలోని వెంగళరావునగర్ కార్పొరేటర్‌ దేదీప్యపై అభ్యంతరకర వీడియోలతో వేధింపులకు గురిచేస్తున్నారు. సైబర్‌క్రైమ్‌ పోలీసులకు కార్పొరేటర్‌ దేదీప్య ఫిర్యాదు చేశారు. మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్‌తో పాటు బీజేపీ నేత వెంకట్‌పై కార్పొరేటర్‌ దేదీప్య అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కార్పొరేటర్ డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-12-30T21:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising