ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-08-15T09:20:45+05:30

కవాడిగూడ డివిజన్‌ టి.అంజయ్యనగర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కార్పొరేటర్‌ ముఠా పద్మానరేశ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిక్కడపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కవాడిగూడ డివిజన్‌ టి.అంజయ్యనగర్‌లో  డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని  పూర్తి చేయాలని కార్పొరేటర్‌ ముఠా పద్మానరేశ్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ను కలిసి శుక్రవారం విజ్ఞప్తి చేశారు.  మూడేళ్ల నుంచి లబ్ధిదారులు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు.

Updated Date - 2020-08-15T09:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising