ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌ ధరల పెంపుపై కాంగ్రెస్‌ నిరసన

ABN, First Publish Date - 2020-06-25T09:52:05+05:30

పెట్రోల్‌ ధరల పెంపుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు వినూత్న తరహాలో రిక్షా ర్యాలీతో వీధుల్లో కదం తొక్కారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఫ్జల్‌గంజ్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌ ధరల పెంపుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు వినూత్న తరహాలో రిక్షా ర్యాలీతో వీధుల్లో కదం తొక్కారు. బుధవారం తెలంగాణ పీసీసీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ప్రీతం సారథ్యంలో పార్టీ కార్యకర్తలు గాంధీభవన్‌ నుంచి సచివాలయం వరకు రిక్షాలు తొక్కుతూ నిరసన చేపట్టారు. ఈ ర్యాలీ నాంపల్లి మెట్రోస్టేషన్‌ వద్దకు రాగానే పోలీసులు వారిని అరెస్టు చేసి బేగంబజార్‌ పీఎ్‌సకు తరలించారు. కాంగ్రెస్‌ నాయకులు మహేశ్‌ రాజ్‌, జె.తిరుమలరావు, పరికి నర్సింగ్‌ రావు, వినోద్‌సింగ్‌, బిట్టుకుమార్‌, రమేశ్‌ బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-25T09:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising