ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ కార్యాలయం ఎదుట గన్‌ఫౌండ్రీ కార్యకర్తల ఆందోళన

ABN, First Publish Date - 2020-11-22T20:45:01+05:30

బీజేపీ కార్యాలయం ఎదుట గన్‌ఫౌండ్రీ కార్యకర్తల ఆందోళన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: గన్‌ఫౌండ్రీ బీజేపీ అభ్యర్థి ఓంప్రకాష్‌పై దాడికి యత్నించిన శైలేందర్ యాదవ్ వర్గీయులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయం ఎదుట గన్‌ఫౌండ్రీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టీడీపీ నుంచి వచ్చిన ఓంప్రకాష్‌కు టికెట్‌ ఇవ్వడంపై శైలేందర్‌ వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజాసింగ్‌పై కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ కక్షగట్టారని శైలేంద్రయాదవ్ ఆరోపించారు. వరుస విజయాలతో బీజేపీని రాష్ట్రంలో కాపాడుకుంటూ వస్తున్న రాజాసింగ్‌ను పక్కన పెట్టడం పార్టీకి మంచిది కాదని ఆయన అన్నారు.

Updated Date - 2020-11-22T20:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising