ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లారెడ్డికి ఫిర్యాదులు

ABN, First Publish Date - 2020-10-24T10:16:47+05:30

వరదల్లో నష్టపోయిన వారిలో కొందరికే పరిహారం చెల్లిస్తూ మరికొంత మందికి మొండి చేయి చూపిస్తున్నారని పలువురు భాధితులు మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ : వరదల్లో నష్టపోయిన వారిలో కొందరికే పరిహారం చెల్లిస్తూ మరికొంత మందికి మొండి చేయి చూపిస్తున్నారని పలువురు భాధితులు మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఘట్‌కేసర్‌లోని బుగ్గానగర్‌లో పర్యటించిన ఆయనకు విషయం తెలిపారు. ఒకే ఇంటిలో ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలున్నాయని, అందరి గదుల్లోని సామాన్లు పాడయ్యాయని, అధికారులు మాత్రం ఇద్దరి పేర్లే నమోదు చేశారని తెలిపారు. అందరికీ న్యాయం జరిగేటట్లు చూడాలని అక్కడున్న అధికారులను మంత్రి ఆదేశించారు.  

Updated Date - 2020-10-24T10:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising