ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డి-మార్ట్‌పై కేసు

ABN, First Publish Date - 2020-07-06T09:57:20+05:30

కొవిడ్‌ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించకుండా విక్రయాలు కొనసాగిస్తున్న కుషాయిగూడ డి-మార్ట్‌ స్టోర్‌పై పోలీసులు కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎ్‌సరావునగర్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించకుండా విక్రయాలు కొనసాగిస్తున్న కుషాయిగూడ డి-మార్ట్‌ స్టోర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కుషాయిగూడ డి-మార్ట్‌ స్టోర్‌ యాజమాన్యం భౌతిక దూరం పాటించకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదివారం తనిఖీలు చేశారు. స్టోర్‌లో గుంపులు గుంపులుగా కొనుగోలుదారులు ఉండటాన్ని గమనించారు. మేనేజర్‌ సునీల్‌కుమార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ జి. భరత్‌చంద్రపై కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-07-06T09:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising