ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి: బొత్స

ABN, First Publish Date - 2020-10-22T22:49:42+05:30

అమరావతిలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి: బొత్స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అమరావతిలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధానిలో చంద్రబాబు 5శాతం పనులు కూడా చేయలేదు..కనీసం కరకట్ట రోడ్డు కూడా వేయలేదన్నారు. చంద్రబాబు బాధంతా బినామీల కోసమేనని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు పశువుల్ని మేపారని చెప్పారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టంలేదన్నారు. కమ్యూనిస్టు పార్టీలు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడంలేదు? అని ప్రశ్నించారు.

Updated Date - 2020-10-22T22:49:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising