ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తదాన శిబిరం

ABN, First Publish Date - 2020-07-06T09:46:48+05:30

రామంతాపూర్‌ శ్రీనగర్‌కాలనీలో హౌస్‌ పెయింటింగ్‌ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కరోనా బాధితుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామంతాపూర్‌, (ఆంధ్రజ్యోతి) :

రామంతాపూర్‌ శ్రీనగర్‌కాలనీలో హౌస్‌ పెయింటింగ్‌ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కరోనా బాధితుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని నారాయణగూడ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ రక్త నిధి కేంద్రానికి అందించారు. సీపీఎం కన్వీనర్‌ ఎర్రం శ్రీనివాసులు, సంఘం ప్రతినిధులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-06T09:46:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising