బాలాజీనగర్లో ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం
ABN, First Publish Date - 2020-11-27T18:23:39+05:30
బాలాజీ నగర్ డివిజన్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
హైదరాబాద్: బాలాజీ నగర్ డివిజన్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో తమకు అవకాశం ఇవ్వాలని.. అభివృద్ధి చూపిస్తామని అన్నారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లపై వ్యాఖ్యలు చేసిన ఎంఐఎంపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. మతం పేరుతో రెచ్చగోట్టే వ్యాఖ్యలు ఎంఐఎం చేస్తోందని ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Updated Date - 2020-11-27T18:23:39+05:30 IST