ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వల్లభాయ్ పటేల్ జయంతి... నివాళులర్పించనున్న బీజేపీ నేతలు

ABN, First Publish Date - 2020-10-31T14:41:55+05:30

నగరంలోని బీజేపీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు నాయకులు నివాళులర్పించనున్నారు. ఆపై అసెంబ్లీ వద్ద ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో  బీజేపీ నేతలు పాల్గొననున్నారు. 

Updated Date - 2020-10-31T14:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising