నేడు సనత్నగర్లో బండి సంజయ్ రోడ్షో
ABN, First Publish Date - 2020-11-25T14:00:57+05:30
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు ఉదయం 9 గంటలకు సనత్నగర్ బస్టాండ్ నుంచి రోడ్షోను ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు ఉదయం 9 గంటలకు సనత్నగర్ బస్టాండ్ నుంచి రోడ్షోను ప్రారంభించనున్నారు. అమీర్ పేట్ సత్యం థియేటర్, ఫతేనగర్ వరకు రోడ్ షో జరుగనుంది. మధ్యహాన్నం 12గంలకు బాలానగర్ చౌరస్తా మీదుగా చింతల్, సురారం, రంగారెడ్డి నగర్లో రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 6గంటలకు చింతర్ పద్మానగర్ రింగ్ రోడ్లో పబ్లిక్ మీటింగ్లో బండి సంజయ్ పాల్గొననున్నారు.
Updated Date - 2020-11-25T14:00:57+05:30 IST