ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోరబండలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించాలి : బీజేపీ

ABN, First Publish Date - 2020-12-31T04:52:33+05:30

బోరబండలో రహదారి వెడల్పు పనులు ప్రారంభించాలని బీజేపీ సెంట్రల్‌ జోన్‌ కమిటీ అధ్యక్షుడు గౌతంరావు డిమాండ్‌ చేశారు.

జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంగళరావునగర్‌, డిసెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): బోరబండలో రహదారి వెడల్పు పనులు ప్రారంభించాలని బీజేపీ సెంట్రల్‌ జోన్‌ కమిటీ అధ్యక్షుడు గౌతంరావు డిమాండ్‌ చేశారు. బుధవారం యూసు్‌ఫగూడ బస్తీలోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపించారు. రహదారి వెడల్పు పనులను మధ్యలో నిలిపివేశారని, ఎన్‌ఆర్‌ఆర్‌ పురం సైట్‌- 2లో సమస్యలు నెలకొన్నాయని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు నివసించే ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని డివిజన్లలో సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంభాల గంగరాజు, అట్లూరి రామకృష్ణ, శ్రీనివా్‌సగౌడ్‌, ప్రసన్నకుమారి, కొలను వెంకటేష్‌, సుప్రియగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమస్యలపై ఏఎంసీ నాగార్జునకు వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2020-12-31T04:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising