ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన హేమంత్ అంత్యక్రియలు

ABN, First Publish Date - 2020-09-26T18:32:46+05:30

కులోన్మాదానికి బలైన హేమంత్ అంత్యక్రియలు ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కులోన్మాదానికి బలైన హేమంత్ అంత్యక్రియలు ముగిశాయి. హేమంత్ మృతదేహానికి చందానగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రాణంగా ప్రేమించిన భర్త తనకు దూరమవడంతో హేమంత్ భార్య అవంతి... కన్నకొడుక ఇక తిరిగి రాడంటూ తల్లిదండ్రులు... గుండెలవిసేలా రోధించారు. తన కొడుకు కన్నా ముందు తనను పాడే మీద పడుకోబెట్టండి అంటూ హేమంత్ తల్లి పాడే మీద పడుకోబోయింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆమె వారించారు. ఒక్కసారి కళ్ళు తెరువు అంటూ  హేమంత్ మృతదేహాంపై అవంతి పడి రోదించడం అందరినీ కలిచివేసింది. హేమంత్ మృతికి కారకులైన వారిని వదలొద్దని.. వారిని కఠినంగా శిక్షించి వారి ఆస్తులను ఏవైనా చారిటీలకి ఇవ్వాలన్న హేమంత్ తల్లి డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-09-26T18:32:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising