ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ముప్పు పొంచి ఉంది... ఇళ్లను ఖాళీ చేయండి’

ABN, First Publish Date - 2020-10-20T14:04:22+05:30

రానున్న రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ముంపు సమస్యతో బాధపడుతున్న ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌వాసులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు. సోమవారం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : రానున్న రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ముంపు సమస్యతో బాధపడుతున్న ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌వాసులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు. సోమవారం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులతోపాటు కార్పొరేటర్‌ విజయారెడ్డి అన్ని వీధుల్లో తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ముంపు ప్రమాదం ఉన్న బాధితులు ఇళ్లను ఖాళీ చేసి వస్తే వారికోసం స్థానిక వాసవీ కల్యాణమండపంలో వసతి, భోజన సౌకర్యాలు సిద్ధం చేసినట్లు ఉప కమిషనర్‌ గీతారాధిక, తహసీల్దార్‌, కార్పొరేటర్‌ తెలిపారు. 

Updated Date - 2020-10-20T14:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising