ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తారాస్థాయికి కంటోన్మెంట్ బోర్డు సభ్యుల విభేదాలు

ABN, First Publish Date - 2020-09-20T19:27:15+05:30

కంటోన్మెంట్ బోర్డు సభ్యుల విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదారాబాద్: కంటోన్మెంట్ బోర్డు సభ్యుల విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామాకు బోర్డు సభ్యులతో విభేదాలే కారణమని రామకృష్ణ తెలిపారు. బోర్డు ఉపాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయాలని సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. రాజీనామా పత్రాన్ని మంత్రి కేటీఆర్‌కు రామకృష్ణ పంపించారు. 

Updated Date - 2020-09-20T19:27:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising