ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతం కారణంగా పూరి గుడిసె దగ్ధం

ABN, First Publish Date - 2020-03-30T13:48:46+05:30

వరంగల్ రూరల్: విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగి ఓ గుడిసె పూర్తిగా దగ్ధమైన ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ రూరల్: విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగి ఓ గుడిసె పూర్తిగా దగ్ధమైన ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది. మహ్మద్ అంకుస్ అనే వ్యక్తికి చెందిన పూరి గుడిసెలో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ఉన్న జనం, సర్పంచ్ గ్రామ పంచాయతీ సిబ్బంది పెద్ద ఎత్తున బిందెలతో, ట్యాంకర్‌తో నీళ్లు పోసి మంటలు అదుపు చేశారు. కానీ అప్పటికే పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది.

Updated Date - 2020-03-30T13:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising