ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రిపై తనయుడి దాడి

ABN, First Publish Date - 2020-04-28T09:57:05+05:30

మంచిర్యాల జిల్లా నస్పూర్‌ గ్రామానికి చెందిన ఓ కొడుకు డబ్బు కోసం సోమవారం ఉదయం తండ్రిపై దాడి చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వం ఇచ్చిన రూ.1500  ఇవ్వాలని గొడవ


నస్పూర్‌, ఏప్రిల్‌ 27: మంచిర్యాల జిల్లా నస్పూర్‌ గ్రామానికి చెందిన ఓ కొడుకు డబ్బు కోసం సోమవారం ఉదయం తండ్రిపై దాడి చేశాడు. ప్రభుత్వం ఇచ్చిన రూ.1500లు బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వాలని తండ్రి చిక్కాల శ్రీనివా్‌స(45)తో కొడుకు సంతోష్‌ గొడవకు దిగాడు. దానికి ఒప్పుకోకపోవడంతో.. కోపంతో రెచ్చిపోయిన సంతోష్‌, కర్రతో తండ్రిపై  దాడి చేశాడు. ఆయన తలకు తీవ్ర గాయమైంది. అతడిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రమోద్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-04-28T09:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising