ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండుగలకు ఆంక్షలు విధిస్తే హిందూ సమాజం ఊరుకోదు: బండి సంజయ్‌

ABN, First Publish Date - 2020-08-20T22:40:40+05:30

పండుగలకు ఆంక్షలు విధిస్తే హిందూ సమాజం ఊరుకోదని ఎంపీ బండి సంజయ్‌ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పండుగలకు ఆంక్షలు విధిస్తే హిందూ సమాజం ఊరుకోదని ఎంపీ బండి సంజయ్‌ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం దిగిరావాలి.. లేకుంటే హిందువులంతా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోలేని పరిస్థితులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సృష్టిస్తోందని ఆయన తప్పుబట్టారు. రంజాన్ పండుగకు బిర్యానీ, కాజు, పిస్తాలు పంచిన ప్రభుత్వం.. గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటని బండి సంజయ్‌ మండిపడ్డారు.

Updated Date - 2020-08-20T22:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising