ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంథని నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియాపై హైకోర్టు నోటీసులు

ABN, First Publish Date - 2020-06-22T20:54:30+05:30

మంథని నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియాపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వెంకటాపూర్ ఇసుక క్వారీ నిర్వహణపై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులిచ్చింది. గత నెల 16న పెద్దపల్లి కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్‌పై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంథని నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియాపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వెంకటాపూర్ ఇసుక క్వారీ నిర్వహణపై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులిచ్చింది. గత నెల 16న పెద్దపల్లి కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్‌పై కూడా ధర్మాసనం నోటీసులిచ్చింది. ఇసుక అక్రమాలపై న్యాయవాది వెంకటనాగమణి హైకోర్టుకు లేఖ రాశారు. మంథని నియోజకవర్గంలోని 14 ఇసుక క్వారీ మైనింగ్ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని హైకోర్టును న్యాయవాది కోరారు. నాలుగేళ్లుగా జరుగుతున్న ఇసుక రవాణాపై వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2020-06-22T20:54:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising