ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ABN, First Publish Date - 2020-05-17T08:29:20+05:30

బీసీ సంక్షేమశాఖలో నిధుల దుర్వినియోగంపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో జూన్‌ 15లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమశాఖలో నిధుల దుర్వినియోగంపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో జూన్‌ 15లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది. ఈమేరకు ద్విసభ్య ధర్మాసనం ఇటీవల ఆదేశాలిచ్చింది. ఫూలే జయంతి ఉత్సవాలకోసం ప్రభుత్వం మంజూరుచేసిన రూ.14లక్షలు దుర్వినియోగపర్చారని ఆరోపిస్తూ శివుపల్లి రాజేశం అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ ఏడాది జనవరిలోనే హైకోర్టు నోటీసులు ఇచ్చినా ఇంతవరకు కౌంటర్‌ వేయలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

Updated Date - 2020-05-17T08:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising