ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హేమంత్ హత్యపై తల్లిదండ్రులు ఏమంటున్నారంటే..

ABN, First Publish Date - 2020-09-25T18:12:43+05:30

హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తమ కుమారుడి హత్యపై హేమంత్ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ప్రేమ పెళ్లిని అవంతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు హేమంత్‌ తండ్రి వెల్లడించారు. పోలీసుల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నామన్నారు. గతంలో అనేకసార్లు హేమంత్‌ను బెదిరించారని హేమంత్ తండ్రి తెలిపారు. కుల పిచ్చితో హేమంత్‌ను చంపించారని అతని తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. హేమంత్‌ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

Updated Date - 2020-09-25T18:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising