ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునరావాస కేంద్రాల్లో వసతులు నిల్

ABN, First Publish Date - 2020-08-16T17:30:20+05:30

మహారాష్ట్ర నుంచి గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాష్ట్ర నుంచి గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, ఏటూరు నాగారం ప్రాంతాల్లో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో ఉంది. రామన్నగూడెంలో 9.840 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం సమీప గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే పునరావాస కేంద్రాల్లో ఎలాంటి వసతులు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు ఎలాంటి ఆహారం అందించలేదని బాధితులు వాపోతున్నారు.

Updated Date - 2020-08-16T17:30:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising