ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం

ABN, First Publish Date - 2020-03-23T10:45:18+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు ఈదురుగాలతో భారీ వర్షం కురిసింది. కరకగూడెం మండలంలో సుమారు 200 ఎకరాల్లో మిర్చి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 200 ఎకరాల్లో మిర్చి పంట నీటిపాలు 


కొత్తగూడెం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు ఈదురుగాలతో భారీ వర్షం కురిసింది.  కరకగూడెం మండలంలో సుమారు 200 ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మణుగూరు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, ఇల్లెందు, టేకులపల్లి, తదితర మండలాల్లో వాన కురిసింది.   ఆయా ప్రాంతాల్లో పిడుగులు పడ్డట్టు సమాచారం. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. 

Updated Date - 2020-03-23T10:45:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising