ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లిని చంపేశాడు

ABN, First Publish Date - 2020-05-09T10:44:59+05:30

జూదానికి, మద్యానికి బానిసైన ఓ యువకుడు కన్న తల్లిని గొంతు నులిమి చంపిన సంఘటన వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట్‌ మండలం దుద్యాల గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం గడ్డం అంజిలమ్మ(64) ఏకైక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొంరాస్‌పేట్‌, మే 8: జూదానికి, మద్యానికి బానిసైన ఓ యువకుడు కన్న తల్లిని గొంతు నులిమి చంపిన సంఘటన వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట్‌ మండలం దుద్యాల గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం గడ్డం అంజిలమ్మ(64) ఏకైక కుమారుడు అశోక్‌  గత కొంత కాలంగా జూదం, మద్యానికి బానిసయ్యాడు. వారం రోజుల క్రితం వరకు జూదంలో రూ.60 వేల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం. అప్పటికే తల్లి దగ్గర వెండి అభరణాలు తీసుకువెళ్లి అమ్ముకున్నాడు. ఈ నేపథ్యంలో మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ  అశోక్‌ గురువారం రాత్రి తల్లితో గొడవ పడ్డాడు. డబ్బులు ఇచ్చేందుకు  నిరాకరించడంతో  ఆమె గొంతు నులిమి చంపేశాడు.

Updated Date - 2020-05-09T10:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising