ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభాగ్యులకు మంత్రి హరీశ్‌ అండ

ABN, First Publish Date - 2020-05-09T09:37:45+05:30

చెట్టునీడనే 47 రోజులుగా ఉంటున్న వలస కుటుంబం గురించి శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి మంత్రి హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలోని బస్టాండ్‌ సమీపంలో ఓ చెట్టుకింద ఉన్న వలస కుటుంబం వద్దకు టీఆర్‌ఎస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట, మే 8 (ఆంధ్రజ్యోతి): చెట్టునీడనే 47 రోజులుగా ఉంటున్న వలస కుటుంబం గురించి శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి మంత్రి హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలోని బస్టాండ్‌ సమీపంలో ఓ చెట్టుకింద ఉన్న వలస కుటుంబం వద్దకు టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డిని పంపించారు. వారిని సిద్దిపేటలోని నైట్‌షెల్టర్‌కు తరలించారు. అవసరమైన నిత్యావసరాలు అందించి, భవన నిర్మాణ పనుల్లో ఉపాధి కల్పించారు. తమ దీనగాథను వెలుగులోకి తెచ్చిన ’ఆంధ్రజ్యోతి’కి, మంత్రి హరీశ్‌రావుకు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-05-09T09:37:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising