ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ కార్యాలయంలో కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయ్: హరీశ్‌రావు

ABN, First Publish Date - 2020-11-23T02:33:37+05:30

టికెట్ రాలేదని బీజేపీ ఆఫీస్‌లో దాడులు చేసుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రామచంద్రాపురం డివిజన్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: టికెట్ రాలేదని బీజేపీ ఆఫీస్‌లో దాడులు చేసుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రామచంద్రాపురం డివిజన్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ ‌నేతల‌ మధ్యే సయోధ్య లేదని,  వీళ్లు ప్రజలకేం సేవ చేస్తారని హరీశ్‌రావు  ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం గుజరాత్‌లో వరదలు వస్తే రూ.500 కోట్లు‌ ఇచ్చిందన్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయి కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు విమర్శించారు. 

Updated Date - 2020-11-23T02:33:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising