ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గజ్వేల్ ప్రజలను ఉద్దేశిస్తూ హరీశ్ రావు ప్రకటన

ABN, First Publish Date - 2020-04-02T19:10:13+05:30

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజ్వేల్: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా అయితేనే ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందన్నారు. ఏప్రిల్ 15 వరకు జాగ్రత్తగా ఉంటూ, తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. ఎవరింట్లో వారు ఉన్నట్లయితే కుటుంబాన్ని తద్వారా రాష్ట్రాన్ని..  దేశాన్ని కాపాడుకున్న వాళ్లమవుతామన్నారు. గజ్వేల్ పట్టణంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. అధికారులు చేసిన సూచనలు పాటిస్తూ.. ఎవరికైనా జలుబు దగ్గు లాంటివి ఉంటే వైద్యాధికారులను సంప్రదించాలని హరీశ్ రావు సూచించారు. 

Updated Date - 2020-04-02T19:10:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising