ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాకలి ఐలమ్మ త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించింది: గుత్తా సుఖేందర్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-09-26T22:22:16+05:30

నల్లగొండ: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూల మాలలు వేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే చాకలి ఐలమ్మ త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సబ్ కమిటీని వేసి వీరనారి చాకలి ఐలమ్మ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చారని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2020-09-26T22:22:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising