ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల కళ్లల్లో సంతోషం కన్పిస్తుంది: గండ్ర జ్యోతి

ABN, First Publish Date - 2020-07-08T10:43:32+05:30

రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో చేరాయని, దీంతో ప్రతీఒక్క రైతు కళ్లల్లో సంతోషం కనిపిస్తోందని జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాయంపేట, జూలై 7 :  రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో చేరాయని, దీంతో ప్రతీఒక్క రైతు కళ్లల్లో సంతోషం కనిపిస్తోందని జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా మండల కేంద్రానికి చెందిన  రైతులకు ఉచితంగా వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరైన సమయానికి వర్షాలు పడడంతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమనావాణి, ఏవో గంగాజమున, ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, సర్పంచ్‌ రవి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శరత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T10:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising