ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ‘గుడికో గోమాత’ ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-10T08:15:19+05:30

తెలంగాణ రాష్ట్రంలో గురువారం ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించనుంది. హైదరాబాదు నగరం జూబ్లిహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఒక ఆవు, దూడను ఉదయం 9 గంటలకు టీటీడీ ఛైర్మన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో గురువారం ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించనుంది. హైదరాబాదు నగరం జూబ్లిహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఒక ఆవు, దూడను ఉదయం 9 గంటలకు టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అందించనున్నారు. గో సంరక్షణ, ప్రతి గుడిలోనూ పూజలు నిర్వహించేలా ఈ కార్యక్రమాన్ని ఇటీవల విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి గుడికి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని టీటీడీ పిలుపునిచ్చింది.


Updated Date - 2020-12-10T08:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising