ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమిని కాపాడండి

ABN, First Publish Date - 2020-12-14T04:35:02+05:30

ప్రభుత్వ భూమిని కాపాడండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాగునీటి బోర్‌ను చూపిస్తున్న గుట్ట వాసులు

చిలుపూర్‌, డిసెంబరు 13: మండల కేంద్రంలోని చిలుపూర్‌ గుట్టలో ఉన్న ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోందని, రెవెన్యూ అధికారులు దాన్ని కాపాడాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పంతం రాజు, రాపోలు లింగస్వామి, రాపోలు ఎల్లస్వామి, యాట రమేష్‌ కోరారు. ఆదివారం వారు మాట్లాడుతూ 60 ఏళ్ళ క్రితం గుట్ట దిగువన చిలుపూర్‌ గ్రామానికి వెళ్ళే క్రాస్‌రోడ్‌ సమీపంలో ప్రభుత్వ స్థలంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తాగునీటి కోసం బోర్‌ వేశారని, దాని ద్వారానే ప్రస్తుతం భక్తులతో పాటు, పరిసర ప్రాంత ప్రజలకు దాహార్తి తీరుతోందని స్పష్టం చేశారు. అయితే ఇటీవల పక్క స్థలానికి చెందిన ఓ వ్యక్తి సదరు ప్రభుత్వ భూమని ఆక్రమించడంతో పాటు, వేరే వ్యక్తికి విక్రయించేందుకు యత్నిస్తున్నాడని, బోరును సైతం ధ్వంసం చేశాడని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-12-14T04:35:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising