ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంఘటితంగా ఎదుర్కొందాం: గవర్నర్‌

ABN, First Publish Date - 2020-04-28T09:28:15+05:30

కరోనాను సంఘటితంగా ఎదుర్కొందామని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. సానుకూల దృక్పథంతో ఉండాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య భద్రతా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): కరోనాను సంఘటితంగా ఎదుర్కొందామని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. సానుకూల దృక్పథంతో ఉండాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆ రంగంలో ఉన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రాజ్‌భవన్‌లో మరిన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. సిబ్బంది నివాస సముదాయంలో ఆంక్షలు విధించారు. ఉద్యోగులను తప్ప ఎవరినీ బయటకు వెళ్లనీయడం లేదు. పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాల వ్యాపారులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. 

Updated Date - 2020-04-28T09:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising