ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలను స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలి: గవర్నర్‌

ABN, First Publish Date - 2020-09-14T09:04:07+05:30

కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గవర్నర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ కోరారు. ఆదివారం చెన్నైలో జరిగిన ‘రోటరీ సభ’ కార్యక్రమంలో రాజ్‌భవన్‌ నుంచి ఆమె వర్చువల్‌గా పాల్గొన్నారు. దేశంలో పోలియో, అంధత్వ నివారణలో రోటరీ సేవలు మరువలేనివని తమిళిసై అన్నారు.  

Updated Date - 2020-09-14T09:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising