ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది: పువ్వాడ

ABN, First Publish Date - 2020-04-04T10:14:37+05:30

ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది: పువ్వాడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుబల్లి/కల్లూరు, ఏప్రిల్‌ 3: రబీలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. దిగుబడికి అనుగుణంగా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి, కల్లూరు మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో హార్వెస్టర్‌తో వరికోతను అజయ్‌ ప్రారంభించారు.

Updated Date - 2020-04-04T10:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising