ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామూహిక కార్యక్రమాలకు గవర్నర్‌ దూరం!

ABN, First Publish Date - 2020-03-14T01:34:47+05:30

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) విజృంభిస్తున్న నేపధ్యంలో సామూహిక (మాస్‌ గ్యాదరింగ్‌) కార్యక్రమాలకు దూరంగా ఉండాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) విజృంభిస్తున్న నేపధ్యంలో సామూహిక (మాస్‌ గ్యాదరింగ్‌) కార్యక్రమాలకు దూరంగా ఉండాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఇప్పటికే ఈనెల 5వ తేదీ నుంచే సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమాలను గవర్నర్‌ వాయిదా వేసుకున్నట్టు రాజ్‌భవన్‌ నుంచి పత్రికా ప్రకటన చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తిరిగి ప్రభుత్వం చేసే ప్రకటన వచ్చే వరకూ గవర్నర్‌ మాస్‌ గ్యాదరింగ్‌ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నట్టుతెలిపారు. 

Updated Date - 2020-03-14T01:34:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising