ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొంగిడి సునీత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ABN, First Publish Date - 2020-07-10T22:37:14+05:30

కరోనా నుంచి కోలుకుని ప్రభుత్వ వీప్ గొంగిడి సునీత డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆమెకు కరోనా సోకడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి భువనగిరి: కరోనా నుంచి కోలుకుని ప్రభుత్వ వీప్ గొంగిడి సునీత డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆమెకు కరోనా సోకడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స చేరారు. కరోనాను సునీత జయించడంతో శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమెతో పాటుగా టీస్కాబ్ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా రాజకీయ నాయకులను వెంటాడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర హోంమంత్రి మహముద్‌ అలీకి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిద్దరూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కరోనా నుంచి బయటపడ్డారు. వీరితో పాటు జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ కూడా కరోనా నుంచి కోలుకున్నారు.

Updated Date - 2020-07-10T22:37:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising