ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాసేపట్లో గోదావరి బోర్డు భేటీ

ABN, First Publish Date - 2020-06-05T16:52:57+05:30

కాసేపట్లో గోదావరి బోర్డు భేటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గోదావరి బోర్డు మరికాసేపట్లో సమావేశంకానుంది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు ఇరిగేషన్ శాఖ కార్యదర్శులు, ఈఎస్‌ఈలు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. గోదావరి బేసిన్‌పై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ అంశాలపై చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు కృష్ణాబోర్డు సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. 

Updated Date - 2020-06-05T16:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising