ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల పట్టేందుకు వెళ్లి

ABN, First Publish Date - 2020-03-24T08:33:46+05:30

చేపలు పట్టేందుకు తండ్రితో కలిసి వెళ్లిన చిన్నారి గుగులోత్‌ సాయి(7) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం... గుగులోత్‌ రమేష్‌ చేపలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెరువులో పడి చిన్నారి మృతి


కురవి, మార్చి 23: చేపలు పట్టేందుకు తండ్రితో కలిసి వెళ్లిన చిన్నారి గుగులోత్‌ సాయి(7) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం... గుగులోత్‌ రమేష్‌ చేపలు పట్టేందుకు వెళ్తుండగా, అతని వెంట కొడుకు సాయి వెళ్లాడు. కొడుకు చెరువు గట్టున ఆడుకుంటుండగా, రమేష్‌ చేపలు పట్టాడు. ఈ క్రమంలో సాయి చెరువు వద్ద కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లాడని భావించిన తండ్రి ఇంటికి వెళ్లాడు. సాయి ఇంటివద్ద లేకపోవడంతో తిరిగి చెరువు వద్దకు వెళ్లిన రమేష్‌ తండావాసుల సహాయంతో చెరువులో గాలించడంతో సాయి మృతదేహం చెరువులో దొరికింది. దీంతో రమేష్‌ కుటుంబం కన్నీరుమున్నీరైంది. వికలాంగుడైన రమేష్‌ భార్య ఇటీవల అనారోగ్యంతో చనిపోగా, మరో కుమారుడు ఉన్నాడు. సాయంత్రం తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2020-03-24T08:33:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising