ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు జీఎంపీఎస్‌ ‘ప్రగతి భవన్‌ ముట్టడి’

ABN, First Publish Date - 2020-09-21T07:54:04+05:30

నేడు జీఎంపీఎస్‌ ‘ప్రగతి భవన్‌ ముట్టడి’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): డీడీలు తీసిన రైతులకు గొర్రెల పంపిణీ చేయాలనే డిమాండ్‌తో గొర్రెలు, మేకల పెంపకందారుల సం ఘం (జీఎంపీఎస్‌) ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్ర మం చేపట్టినట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌ తెలిపారు. గొర్రెలు వస్తాయన్న ఆశతో 28వేల మంది కురుమ, యాదవులు బ్యాం కుల్లో డీడీలు తీసి రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని గొల్ల, కురుమలంతా ప్రగతి భవన్‌ ముట్టడికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-09-21T07:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising