ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిప్యూటీ మేయర్‌పై అసత్య ప్రచారం

ABN, First Publish Date - 2020-03-17T14:44:56+05:30

జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌పై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌పై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని బోరబండ వీకర్‌సెక్షన్‌ కాలనీ వాసులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. డిప్యూటీ మేయర్‌ను కొంతమంది కొట్టారంటూ సోషల్‌ మీడియాలో ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు స్వామి అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోరబండ వాసులు సత్యనారాయణ తదితరులు కోరారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ ప్రారంభించారు.


సీసీఎస్‌లో టీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు

డిప్యూటీ మేయర్‌పై కొంతమంది ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌వీ నాయకులు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-03-17T14:44:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising