ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆరే ఏపీకి మొదట స్నేహస్తం అందించారు: కర్నె

ABN, First Publish Date - 2020-05-13T23:13:49+05:30

సీఎం కేసీఆరే ఏపీకి మొదట స్నేహస్తం అందించారని టీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌పై ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్లో పసలేదని తోచిపుచ్చారు. తెలంగాణకు రావాల్సి‌న నీటిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆరే ఏపీకి మొదట స్నేహస్తం అందించారని టీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌పై ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్లో పసలేదని తోచిపుచ్చారు. తెలంగాణకు రావాల్సి‌న నీటిలో ఒక చుక్కను కూడా వదులుకోమని, పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వ విధానం సరికాదని కర్నె ప్రభాకర్ తప్పుబట్టారు.

Updated Date - 2020-05-13T23:13:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising