ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత బియ్యం ఘనత కేసీఆర్‌దే: పోచారం

ABN, First Publish Date - 2020-04-09T09:38:23+05:30

లాక్‌డౌన్‌ను ప్రకటించగానే దేశంలో తొలుత స్పందించి, ప్రతీ కుటుంబానికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాన్సువాడ, ఏప్రిల్‌ 8: లాక్‌డౌన్‌ను ప్రకటించగానే దేశంలో తొలుత స్పందించి, ప్రతీ కుటుంబానికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో ఎవరూ ఆకలితో అలమటించొద్దన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌ ఉచిత బియ్యాన్ని ఇస్తున్నారన్నారు.

Updated Date - 2020-04-09T09:38:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising