ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26,526 మందికి వసతి, భోజనం

ABN, First Publish Date - 2020-04-05T11:29:03+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లలేకపోయిన నిరుపేదలు, వలస కూలీలను ప్రభుత్వం ఆదుకుంటోంది. రాష్ట్రంలోని 11 మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో 26,526 మందికి అన్నపూర్ణ పథకం కింద వసతితో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 11 కార్పొరేషన్లలో ఏర్పాట్లు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లలేకపోయిన నిరుపేదలు, వలస కూలీలను ప్రభుత్వం ఆదుకుంటోంది. రాష్ట్రంలోని 11 మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో 26,526 మందికి అన్నపూర్ణ పథకం కింద వసతితో పాటు భోజనం అందిస్తున్నారు. మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌, ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేశారు. బాధితుల్లో తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా ఉన్నారు. 

Updated Date - 2020-04-05T11:29:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising