ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టు మిత్రులు జాగ్రత్తగా ఉండండి: కవిత

ABN, First Publish Date - 2020-04-21T16:22:33+05:30

జర్నలిస్టు మిత్రులు జాగ్రత్తగా ఉండండి: కవిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముంబైలో జర్నలిస్టులకు కరోనా సోకిందనే వార్తపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో స్పందించారు. ముంబైలో జర్నలిస్టులకు కరోనా సోకిందన్న వార్తలు దురదృష్టకరమన్నారు. ‘‘కరోనా మహమ్మారిపై పోరాటంలో వార్తలను ప్రజల వద్దకు చేరవేసేటప్పుడు..జర్నలిస్టు మిత్రులు తమను, తమ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలి’’ అంటూ కవిత ట్వీట్ చేశారు.  ముంబైలో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న దాదాపు 50 మంది జర్నలిస్టులు కరోనా బారిన విషయం తెలిసిందే. 



Updated Date - 2020-04-21T16:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising