ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీసీసీ పీఠం ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తాం: శ్రీధర్‌బాబు

ABN, First Publish Date - 2020-12-17T21:32:30+05:30

పీసీసీ అధ్యక్ష పదవి హైకమాండ్ ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: పీసీసీ అధ్యక్ష పదవి హైకమాండ్ ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని తాడుర్ బలాగౌడ్ పంక్షన్ హాల్‌లో శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చడానికే కేంద్రం వ్యవసాయ చట్టాలు తెచ్చిందని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు మూడో తరానికి అందించే విధంగా టీఆర్ఎస్ పాలన ఉందని వ్యాఖ్యానించారు. సీఎం సొంత జిల్లా హరీశ్‌రావు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు 10 వేల దరఖాస్తులు వస్తే ఏడేళ్లలో రెండు వేలు మాత్రం ఇచ్చారన్నారు. మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్లు కట్టిస్తామని చెప్పిన కేటీఆర్.. ఎన్ని కట్టించారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిపై కూడా విధాన పరమైన నిర్ణయం తీసుకోలేదని శ్రీధర్‌బాబు ఆరోపించారు.

Updated Date - 2020-12-17T21:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising