ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీశాఖ కార్యాలయం ముందు రైతుల ధర్నా

ABN, First Publish Date - 2020-07-07T01:15:07+05:30

జిల్లాలోని చౌటుప్పల మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ముందు దళిత రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు. పెట్రల్ బాటిళ్లతో నిరసన చేపట్టారు. తమకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని చౌటుప్పల మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ముందు దళిత రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు. పెట్రల్ బాటిళ్లతో నిరసన చేపట్టారు. తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను అటవీశాఖ తమవి అని అంటోందని, అధికారులు తమను ఆ భూముల నుండి వెళ్లగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-07-07T01:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising