ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సరీల్లో మొక్కలపై దృష్టిపెట్టాలి

ABN, First Publish Date - 2020-05-22T09:41:57+05:30

నర్సరీలో మొక్కల పెంపకంపై అధికారులు దృష్టి సారించాలి అని డీఆర్‌డీఏ పీడీ సంపత్‌రావు సూచించారు. గురువారం కామారం, ఆత్మకూరు గ్రామాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు: మే 21: నర్సరీలో మొక్కల పెంపకంపై అధికారులు  దృష్టి సారించాలి అని డీఆర్‌డీఏ పీడీ  సంపత్‌రావు సూచించారు. గురువారం కామారం, ఆత్మకూరు గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు.  అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అవగాహన  సదస్సు  నిర్వహించారు.  కార్యక్రమంలో  కార్యక్రమంలో ఎంపీడీవో నర్మద, ఎంపీవో యాదగిరి  అఽధికారులు పాల్గొన్నారు.


పసరుగొండలోని ఐకేపీ కేంద్రాన్ని డీఆర్డీవో పీడీ సంపత్‌రావు ఆకస్మిక తనిఖీ చేశారు. అలాగే దుర్గంపేట, సీతారాంపురం, పసరుగొండ గ్రామాల్లోని నర్సరీలను సంపత్‌రావు తనిఖీ చేశారు. ఆయనవెంట ఎంపీడీవో వెంకటేశ్వర్‌రావు, ఈజీఎస్‌ ఏపీవో శారద, జీపీ సెక్రటరీ అమిత, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-22T09:41:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising