ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితుల కోసం 25 వేల కోట్లు ఇవ్వండి

ABN, First Publish Date - 2020-12-10T10:14:09+05:30

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే వరద బాధితులకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారంఅందిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారని, దాన్ని అమలు చేయాలని శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోదీకి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ 


హైదరాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే వరద బాధితులకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారంఅందిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారని, దాన్ని అమలు చేయాలని శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. 48 మంది బీజేపీ అభ్యర్థులను గెలిపించిన వారందరూ వరదబాఽధిత ప్రాంతాలకు చెందిన ఓటర్లేనని చెప్పారు. నగరంలో ఇంకా 10 లక్షల మందికి వరదసాయం అందాల్సి ఉందని తెలిపారు. వారందరికీ రూ.25 వేల చొప్పున రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ ప్రధానిని కోరారు. మేయరు పదవి దక్కితేనే వరదసాయం చేస్తామని బీజేపీ నేతలు మాటమారుస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. 

Updated Date - 2020-12-10T10:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising