ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. కోటి 12 లక్షల లంచం కేసులో రెండోరోజు నిందితుల కస్టడీ

ABN, First Publish Date - 2020-09-22T21:31:25+05:30

రూ. కోటి 12 లక్షల లంచం కేసులో ఏసీబీ అధికారులు రెండో రోజు మంగళవారం ఐదుగురు నిందితులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రూ. కోటి 12 లక్షల లంచం కేసులో ఏసీబీ అధికారులు రెండో రోజు మంగళవారం ఐదుగురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఆర్డీవో అరుణారెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అడిషనల్ కలెక్టర్ నగేష్‌తోపాటు మరో నలుగురిని విచారిస్తున్నారు. మరోవైపు నగేష్ బ్యాంక్ లాకర్‌పై ఇంకా చిక్కుముడి వీడలేదు. రూ. 40 లక్షలు ఎక్కడున్నాయన్నదానిపై ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో మాజీ కలెక్టర్ నగేష్ ప్రమేయం ఎక్కవగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2020-09-22T21:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising