ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటకు ‘మంట’..!

ABN, First Publish Date - 2020-10-24T09:27:57+05:30

ప్రభుత్వం చెప్పిన సన్నరకం వరి వేస్తే.. కోతకు వచ్చిన పంట దోమపోటుతో దెబ్బతిందని ఆగ్రహం చెందిన రైతులు పైరుకు నిప్పంటించకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కామారెడ్డి/గంభీరావుపేట: ప్రభుత్వం చెప్పిన సన్నరకం వరి వేస్తే.. కోతకు వచ్చిన పంట దోమపోటుతో దెబ్బతిందని ఆగ్రహం చెందిన రైతులు  పైరుకు నిప్పంటించకున్నారు. కామారెడ్డి జిల్లా లింగాపూర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలలో శుక్రవారం ఈ ఘటనలు జరిగాయి. లింగాపూర్‌కు చెందిన రైతు నారాయణ, ఆంజనేయులు, గంభీరావుపేటలో రైతు దేవరాజులు వరి సాగు చేయగా దోమపోటు తెగులు సోకి పాడై పోయింది. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో  తీవ్ర ఆవేదనకు గురయ్యారు.   దీంతో పంటకు నిప్పంటించుకుని నిరసన వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-10-24T09:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising